PM Modi: నిజామాబాద్లో నరేంద్ర మోదీ రోడ్ షో.. ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
Published on: Oct 03, 2023 03:59 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

