PM Modi: నిజామాబాద్లో నరేంద్ర మోదీ రోడ్ షో.. ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
Published on: Oct 03, 2023 03:59 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

