PM Modi: నిజామాబాద్లో నరేంద్ర మోదీ రోడ్ షో.. ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.
Published on: Oct 03, 2023 03:59 PM
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

