AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Public Meeting Live: మిగులు రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు :  జేపీ నడ్డా

BJP Public Meeting Live: మిగులు రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : జేపీ నడ్డా

Anil kumar poka
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 15, 2022 | 6:00 PM

Share

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ (గురువారం) కరీంనగర్ కు రానున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తయింది. కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభలో జేపీ నడ్డా..



బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ (గురువారం) కరీంనగర్ కు రానున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తయింది. కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభ జరిగే స్థలంలో సౌకర్యాలు, జన సమీకరణపై దృష్టి సారించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే కరీంనగర్ మొత్తం కాషాయమయం అయింది. ప్రధాన రోడ్లకు ఇరువైపులా బీజేపీ అగ్ర నేతల బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆరో విడత పాదయాత్ర హైదరాబాద్​లో కొనసాగేలా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ ముగింపు సభలోనే ఆరో విడత యాత్ర పై ప్రకటన చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 15, 2022 05:07 PM