Chittoor : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్లెక్సీల గొడవ కారణంగా పరస్పరం రాళ్ల దాడి, పరిస్థితి ఉద్రిక్తం.!
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రంతా హైటెన్షన్. ఫ్లెక్సీలు చింపుకుని, రాళ్లు, బాటిల్స్ విసురుకుని ఘర్షణకు దిగారు వైసీపీ,టీడీపీ కార్యకర్తలు.
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రంతా హైటెన్షన్. ఫ్లెక్సీలు చింపుకుని, రాళ్లు, బాటిల్స్ విసురుకుని ఘర్షణకు దిగారు వైసీపీ,టీడీపీ కార్యకర్తలు. ఫ్లెక్సీ ఏర్పాటులో పోటీ పడ్డారు. ఒకరి ఫ్లెక్సీ మరొకరు చించడంతో పరిస్థితి ఫైటింగ్కి దారి తీసింది. చివరకు పోలీసులు లాఠీలకు చెప్పాల్సి వచ్చింది.రొంపిచర్లలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. ఫ్లెక్సీల చింపివేత, ఘర్షణపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 08, 2023 09:50 AM
Follow Us
వైరల్ వీడియోలు
ప్రమాదంలో ఉన్న పిల్ల కోసం తల్లి సాహసం..!
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్
వేసవిలో మట్టి కుండ నీరు కూల్ కూల్గా..!
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
ఫాదర్ మొమెంట్..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..
రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని చూసి చలించిపోయిన MLA

