Ambedkar Statue: సామాజిక న్యాయ మహాశిల్పం.. ఏపీ చరిత్రలోనే అరుదైన ఘట్టం..
మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక అయింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలకు అంకితం ఇస్తారు. స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది.
మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక అయింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలకు అంకితం ఇస్తారు. స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది.
సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ప్రజలకు మాత్రం స్మృతి వనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి అనుమతి ఇస్తారు. దేశంలోనే అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేపట్టి ..జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

