Ambedkar Statue: సామాజిక న్యాయ మహాశిల్పం.. ఏపీ చరిత్రలోనే అరుదైన ఘట్టం..
మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక అయింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలకు అంకితం ఇస్తారు. స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది.
మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక అయింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలకు అంకితం ఇస్తారు. స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది.
సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ప్రజలకు మాత్రం స్మృతి వనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి అనుమతి ఇస్తారు. దేశంలోనే అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేపట్టి ..జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

