Chittoor: లంచం.. లంచం.. లంచం.. చిత్తూరులో అవినీతి అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం.. వీడియో.
లంచం.. లంచం.. లంచం.. రెవెన్యూ ఆఫీస్లో అడుగు పెడితే చాలూ.. బల్ల కింద చేతులు పెట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. చిత్తూరుజిల్లాలో పీక్స్కి చేరిన అవినీతిపై ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారంటే..
లంచం.. లంచం.. లంచం.. రెవెన్యూ ఆఫీస్లో అడుగు పెడితే చాలూ.. బల్ల కింద చేతులు పెట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. చిత్తూరుజిల్లాలో పీక్స్కి చేరిన అవినీతిపై ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారంటే.. అధికారుల కక్కుర్తి వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎస్ఆర్ పురం.. నిన్న పెనుమూరు తహశీల్దార్ కరప్షన్ బాగోతం వెలుగోలోకొచ్చింది.వరుస ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు నారాయణ స్వామి. అధికారులందరూ లంచం తీసుకోవడం లేదని.. కానీ కొంతమంది మాత్రం మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు డిప్యూటీ సీఎం.అవినీతి కారణంగానే సీఎం జగన్.. పేదల ఖాతాల్లోకి నగదు నేరుగా జమ చేస్తున్నారని అన్నారు నారాయణస్వామి. అవినీతి క్యాన్సర్ లాంటిదని.. అంటుకుంటే వదలదన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

