Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Vs TRS : కేంద్రం Vs రాష్ట్రం.. వరిపై ఉరి ఎవరిది? వరి కొనుగోలుపై కేంద్రంతో టిఆర్ఎస్ యుద్ధం..(లైవ్ వీడియో)

BJP Vs TRS : కేంద్రం Vs రాష్ట్రం.. వరిపై ఉరి ఎవరిది? వరి కొనుగోలుపై కేంద్రంతో టిఆర్ఎస్ యుద్ధం..(లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 14, 2021 | 8:35 AM

TRS vs BJP: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు చేపట్టనుంది.