Watch: తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను మాజీ సీఎం జగన్ తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసమే శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను మాజీ సీఎం జగన్ తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసమే శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందన్నారు. ఈ అవినీతి సొమ్ము జగన్ ఖాతాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను జైలుకు పంపాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రకు భంగం కలిగించేలా చేయడం క్షమించరాని నేరమన్నారు. గత పాలకులు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకున్నారని ఆరోపించారు. టీటీడీ నిధులను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
Published on: Sep 20, 2024 02:04 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

