Pamban Bridge: కొత్త పంబన్ బ్రిడ్జి.. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి.. ఆకట్టుకుంటున్న వీడియో..
భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్కి తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మాణం జరుగుతోంది . దీని పేరు ‘‘న్యూ పంబన్ బ్రిడ్జి’’. ఈ బ్రిడ్జ్ని 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్కి తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మాణం జరుగుతోంది . దీని పేరు ‘‘న్యూ పంబన్ బ్రిడ్జి’’. ఈ బ్రిడ్జ్ని 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణపనుల ఫొటోలను ట్విటర్ వేదికగా మంత్రి షేర్ చేశారు.
మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణపనులు 2019 నవంబరు 9న ప్రారంభమైయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సుమారు 250కోట్లు వెచ్చింది. ఈ బ్రిడ్జ్కి 104ఏళ్ల చరిత్ర ఉంది. బంగాళా ఖాతంలోని పంబన్ దీవికి, మన దేశానికి అనుసంధానంగా ఉంటుంది.63మీట్లరు పొడవైన ఈ బ్రిడ్జి.. పడవలు, ఓడలు వెళ్లే సమయంలో పైకి లిఫ్ట్ చేసేవిధంగా ఏర్పాటు చేశారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే.. రామేశ్వరానికి రైళ్లను అధికవేగంతో నడిపేందుకు.. అలాగే అధిక బరువు ఉన్నలోడ్ను తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. కాగా పాత పంబన్ బ్రిడ్జిని 1914లో అందుబాటులోకి తీసుకురాగా… ఆ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లలో పూర్తిచేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Groom Viral Video: పెళ్లిలో స్నేహితుల హంగామా..ఇదేం తమాషారా బాబు మండిపోదా.! నెట్లో హల్చల్ చేస్తున్న వీడియో
Woman Challenge to terrorists: టెర్రస్టులకు యువతి సవాల్.. దమ్ముంటే రండిరా.. వైరల్ అవుతున్న వీడియో…
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

