Ganesh Chaturthi: ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తజనం
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని సహా రాజకీయ ప్రముఖులు ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలివచ్చారు.
ఖైరతాబాద్ లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. వినాయకుడికి ఆనవాయితీగా పద్మశాలీలు పట్టు వస్త్రాలు, యజ్ఞోపవేతం సమర్పించారు. గుర్రపు బగ్గీపై భారీ పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. ఒగ్గుడోలు, డప్పులు, నృత్యాల మధ్య ర్యాలీగా వచ్చి స్వామివారికి 50 అడుగుల భారీ యజ్ఞోపవేతం సమర్పించారు పద్మశాలీలు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని సహా రాజకీయ ప్రముఖులు గణనాధున్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. పంచముఖ మహాలక్ష్మి గణపతిగా కనువిందు చేస్తున్నారు ఖైరతాబాద్ గణనాథుడు. ఈసారి 50 అడుగుల విగ్రహాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఆ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
Published on: Aug 31, 2022 10:20 AM
వైరల్ వీడియోలు
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
