బావిలో పడిన శునకం.. కాపాడేందుకు హైదరాబాద్నుంచి స్పెషల్ టీం
ప్రమాదవశాత్తు లోతైన బావిలో పడిపోయిన ఓ వీధి శునకాన్ని కాపాడేందుకు హైదరాబాద్ నుంచి ఏలూరుకు తరలి వెళ్లింది రెస్క్యూ టీం. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఉప్పలపాడు లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు పంట పొలాల్లో సుమారు 35 అడుగుల లోతైన నీళ్లు లేని రాతి బావి ఉంది. అందులో పడిపోయింది. గ్రామానికి చెందిన పండు అనే యువకుడు విషయం గ్రామస్తులకు చెప్పి కాపాడేందుకు వారి సాయం కోరాడు.
ప్రమాదవశాత్తు లోతైన బావిలో పడిపోయిన ఓ వీధి శునకాన్ని కాపాడేందుకు హైదరాబాద్ నుంచి ఏలూరుకు తరలి వెళ్లింది రెస్క్యూ టీం. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఉప్పలపాడు లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు పంట పొలాల్లో సుమారు 35 అడుగుల లోతైన నీళ్లు లేని రాతి బావి ఉంది. అందులో పడిపోయింది. గ్రామానికి చెందిన పండు అనే యువకుడు విషయం గ్రామస్తులకు చెప్పి కాపాడేందుకు వారి సాయం కోరాడు. లోతైన బావిని చూసి ఎవరూ ముందుకు రాలేదు. నాలుగు రోజులు పాపం ఆ శునకం అందులోనే ఉండిపోయింది. దాని పరిస్థితికి చలించిపోయిన పండు శునకానికి ఆహారం నీరు అందించాడు. అనంతరం విషయం కామవరపు కోటలో ఉండే జంతుప్రేమికుడు భాను అనే వ్యక్తికి తిలియజేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..
రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్
Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్’ రైళ్లు.. ట్రయల్ రన్ విజయవంతం
టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు
పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

