టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ సర్జరీ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్రామ్ భలవి.
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ సర్జరీ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్రామ్ భలవి. సర్జరీ చేయటానికి వెళ్లే ముందు టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు వైద్యుడు. అయితే ఎవరూ డాక్టర్కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్రామ్ సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్కు వెళ్లాడు. నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. టీ ఇవ్వలేదనే కోపంతో డాక్టర్ సర్జరీ చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు ఎదురుచూడాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి !!
Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం
చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

