Hyderabad: పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకుల వినూత్న ప్రయత్నం
పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. కొందరు యువకులు ఇంటింటికి వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్లో అత్యల్ప పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గం.ల వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో కేవలం 29.47 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది
పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. కొందరు యువకులు ఇంటింటికి వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్లో అత్యల్ప పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గం.ల వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో కేవలం 29.47 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. హైదరాబాద్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో పాతబస్తీ యువకులు ఇంటింటిని టచ్ చేస్తూ.. ఓటింగ్ పర్సంటేజీ పెంచేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

