Zika virus: కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు.. వాటి ద్వారానే సోకిన వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!
కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసును గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కోళి క్యాంపు గ్రామానికి
కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసును గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కోళి క్యాంపు గ్రామానికి చెందిన బాలిక రక్తనమూనాలను డెంగీ, గున్యా వైరస్ నిర్ధారణల తర్వాత జికా వైరస్ పరీక్షల కోసం పుణెకు పంపగా పాజిటివ్గా తేలిందన్నారు.ఎలాంటి ప్రయాణ నేపథ్యం లేని ఈ బాలికకు దోమల ద్వారానే వైరస్ సోకినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాజిటివ్ కేసు నమోదైనా ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం బాలిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందించే ఏర్పాట్లు చేసిందని వివరించారు. జికా వైరస్ కేసు తొలుత కేరళలో నమోదు కాగా తర్వాత మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్లో వెలుగు చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

