Zika virus: కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు.. వాటి ద్వారానే సోకిన వైరస్.. తస్మాత్ జాగ్రత్త..!
కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసును గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కోళి క్యాంపు గ్రామానికి
కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసును గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కోళి క్యాంపు గ్రామానికి చెందిన బాలిక రక్తనమూనాలను డెంగీ, గున్యా వైరస్ నిర్ధారణల తర్వాత జికా వైరస్ పరీక్షల కోసం పుణెకు పంపగా పాజిటివ్గా తేలిందన్నారు.ఎలాంటి ప్రయాణ నేపథ్యం లేని ఈ బాలికకు దోమల ద్వారానే వైరస్ సోకినట్లు మంత్రి స్పష్టం చేశారు. పాజిటివ్ కేసు నమోదైనా ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం బాలిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందించే ఏర్పాట్లు చేసిందని వివరించారు. జికా వైరస్ కేసు తొలుత కేరళలో నమోదు కాగా తర్వాత మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్లో వెలుగు చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

