Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే
విశాఖ రైల్వేస్టేషన్లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ముందు బి7 బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
విశాఖ రైల్వేస్టేషన్లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ముందు బి7 బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకొని పరిశీలించారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు
Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్లో నాసా..
25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

