AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే

Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే

Phani CH
|

Updated on: Aug 06, 2024 | 9:21 PM

Share

విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ముందు బి7 బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ముందు బి7 బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు

Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా..

25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు

చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్‌ కేంద్రం