AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మారుస్తున్న డైరెక్టర్స్‌... హీరోలు రెడీనా?

రూటు మారుస్తున్న డైరెక్టర్స్‌… హీరోలు రెడీనా?

Phani CH
|

Updated on: Dec 09, 2025 | 2:56 PM

Share

పాన్ ఇండియా ట్రెండ్‌లో నిలదొక్కుకోవడానికి దర్శకులు తమ రెగ్యులర్ జానర్‌లను మార్చుకుంటున్నారు. అట్లీ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శంకర్ వంటి ప్రముఖులు కొత్త కథాంశాలతో ముందుకు వస్తున్నారు. రివెంజ్ యాక్షన్ నుండి ఫాంటసీకి, బ్లాక్ టోన్ నుండి క్లాస్ యాక్షన్‌కు, ఫ్యామిలీ డ్రామాల నుండి పౌరాణిక కథలకు మారుతూ, భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకులు తమ కెరీర్ ఆరంభం నుండి ఒకే జానర్‌లో సినిమాలు చేస్తూ వచ్చేవారు. అయితే, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో సక్సెస్ సాధించాలంటే కొత్త కథలు ప్రయత్నించడం తప్పనిసరి అని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ రూటెడ్ కథలపై దృష్టి సారించిన రాజమౌళి కూడా ఇప్పుడు తన స్టైల్ మార్చి గ్లోబల్ కాన్సెప్ట్‌కు మొగ్గు చూపారు. దీనితో మిగిలిన ప్రముఖ దర్శకులు కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి

సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు

ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే

సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి

ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది