రూటు మారుస్తున్న డైరెక్టర్స్… హీరోలు రెడీనా?
పాన్ ఇండియా ట్రెండ్లో నిలదొక్కుకోవడానికి దర్శకులు తమ రెగ్యులర్ జానర్లను మార్చుకుంటున్నారు. అట్లీ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శంకర్ వంటి ప్రముఖులు కొత్త కథాంశాలతో ముందుకు వస్తున్నారు. రివెంజ్ యాక్షన్ నుండి ఫాంటసీకి, బ్లాక్ టోన్ నుండి క్లాస్ యాక్షన్కు, ఫ్యామిలీ డ్రామాల నుండి పౌరాణిక కథలకు మారుతూ, భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకులు తమ కెరీర్ ఆరంభం నుండి ఒకే జానర్లో సినిమాలు చేస్తూ వచ్చేవారు. అయితే, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్లో సక్సెస్ సాధించాలంటే కొత్త కథలు ప్రయత్నించడం తప్పనిసరి అని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ రూటెడ్ కథలపై దృష్టి సారించిన రాజమౌళి కూడా ఇప్పుడు తన స్టైల్ మార్చి గ్లోబల్ కాన్సెప్ట్కు మొగ్గు చూపారు. దీనితో మిగిలిన ప్రముఖ దర్శకులు కూడా ఇదే ట్రెండ్ను అనుసరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే
Follow Us
వైరల్ వీడియోలు
రూ. లక్ష క్యాష్ బ్యాగ్ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

