TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్యాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమా నుంచి రణ కుంభ అంటూ సాగే విలన్ థీమ్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ పాటను ప్రత్యేకంగా కీరవాణి తన యూ ట్యూబ్ ఛానెల్లోనే విడుదల చేసారు. మొన్న టైటిల్ రివీల్ చేసిన ఈవెంట్లోనే ఈ పాటను అక్కడ ప్లే చేసారు.. ఇప్పుడు బయటికి విడుదల చేసారు.
ఓ పక్క స్టార్ట్ రెమ్యునరేషన్స్ గురించి టాలీవుడ్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళీస్ వారణాసి సినిమాలో జక్కన్న, మహేష్ , ప్రియాంక చోప్రాలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే న్యూస్ బయటకి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్… వారణాసి సినిమా కోసం.. తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఓ ప్యాకేజ్గా జక్కన్న 200 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడని.. మహేష్ బాబు 100 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడని.. ఇక ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఎవరు ఎంత తీసుకుంటున్నారన్న దానిపై.. ఈ మూవీ బడ్జెట్పై ఇంకా ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్ ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఇప్పటి వరకైతే బయటికి రాలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాటలతోనే ట్రోలర్స్ను చావుదెబ్బ కొట్టిన ఆది
‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్
బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్
SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

