ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్ మెసేజ్ చూడలే.. రిప్లై ఇవ్వలే
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'యానిమల్' . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల రూపాయల వసూళు చేసింది. సూపర్ డూపర్ హిట్టైంది. అయినా కానీ.. ఈ సినిమా ఒక వర్గానికి నచ్చలేదు. మరికొందరు సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో స్త్రీలపై ద్వేషం ఉందని, అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారని పలువురు విమర్శించారు. కానీ, రణబీర్ మాత్రమే సందీప్ పనిని విపరీతంగా మెచ్చుకుంటున్నాడు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘యానిమల్’ . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల రూపాయల వసూళు చేసింది. సూపర్ డూపర్ హిట్టైంది. అయినా కానీ.. ఈ సినిమా ఒక వర్గానికి నచ్చలేదు. మరికొందరు సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో స్త్రీలపై ద్వేషం ఉందని, అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారని పలువురు విమర్శించారు. కానీ, రణబీర్ మాత్రమే సందీప్ పనిని విపరీతంగా మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా… ఇదే చెబుతూ.. డైరెక్టర్కు ఓ మెసేజ్ పెట్టారట రణ్బీర్. ఇక అసలు విషయం ఏంటంటే..! ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన వెంటనే సందీప్ పనితనం రణ్బీర్కి నచ్చిందట. ఈ మేరకు ఆయన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు మెసేజ్ కూడా చేశారట. కానీ కట్ చేస్తూ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ మెసేజే చూడలేదట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

