Tollywood: ఏకంగా 340 కోట్లు తెలుగు సినిమానా మజాకా.! ఈ సంక్రాంతి దుమ్ములేచిపోతుంది.
ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ లో కాసుల పంట పండనుంది.. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఈ సారి సంక్రాంతిని టార్గెట్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్స్ సాధించడం పక్క అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ లో కాసుల పంట పండనుంది.. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఈ సారి సంక్రాంతిని టార్గెట్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్స్ సాధించడం పక్క అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మహేష్ సినిమాతో పాటుగా సంక్రాంతి బరిలో దిగిన మరో సినిమా హనుమాన్ . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. హనుమాన్ సినిమా కేవలం 60 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. రీసెంట్గా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఈ సినిమాకు ఉంది.
ఈ సినిమాలతో పాటే.. జనవరి 13న సైందవ్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా దాదాపు 85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అలాగే కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ బెన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ దాదాపు 45కోట్లు. ఇలా ఈ సంక్రాంతికి వస్తున్న 4 సినిమాల మొత్తం బడ్జెట్ 340 కోట్లు.! బడ్జెట్టే ఇంత ఉంటే.. రాబట్టే కలెక్షన్స్తో .. ఈ సంక్రాంతి సీజన్ మార్మోగిపోనుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ కుప్పులు తెప్పలుగా నిండనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

