Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా.. ఒకేసారి మూడు సినిమాలు.. వీడియో

విజయం ఇచ్చే కిక్‌ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్‌ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత రవితేజ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చారు.

Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా.. ఒకేసారి మూడు సినిమాలు.. వీడియో

|

Updated on: Oct 07, 2021 | 9:40 AM

విజయం ఇచ్చే కిక్‌ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్‌ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత రవితేజ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చారు. తర్వాత వచ్చిన ‘క్రాక్‌’తో ఒక్కసారిగా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు రవి. 2020లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఒక్కసారి స్వింగ్‌లోకి వచ్చిన రవితేజ ఆ జోష్‌లో వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 67వ చిత్రం ‘ఖిలాడి’ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ.. శరత్‌ మండవ దర్శకత్వంలో 68వ చిత్రాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌కి వెళ్లకముందే.. రవితేజ మరో కొత్త సినిమాను పట్టాలెక్కించారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని రవి తాజాగా.. ట్విట్టర్‌ వేదికగా అధికారింగా ప్రకటించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఓరి వీడి సరదా పాడుగాను.. పాపం.. కొత్త జంటను ఎత్తిపడేశాడు.. ఫన్నీ వీడియో..

Srinagar Woman: దమ్ముంటే నా ముందుకు రాండిరా.. టెర్రస్టులకు కశ్మీర్ యువతి సవాల్.. వైరల్ అవుతున్న వీడియో..

Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..