ఏదీ మనది కాదు.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్లుగా ఇంట్లో గుట్టుగా సాగిన గొడవలు కాస్తా ఇప్పుడు రచ్చకెక్కాయి. దీంతో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు.
ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేసే మంచు లక్ష్మి.. ఇప్పుడు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న క్రమంలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు అంటూ రచయిత మార్కస్ ఆరెలియస్ రాసిన సందేశాన్ని ఆమె షేర్ చేశారు. అలాగే తన ఇన్ స్టా స్టోరీలో.. ఇక పై నా కోసం నేను ఏది కోరుకోవడం లేదు ఏదైనా ఆపడానికి .. అంటూ మరో పోస్ట్ చేశారు. 2024లో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని మరో పోస్ట్ లో తెలిపారు. తమ కుటుంబంలోని గొడవల నేపథ్యంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమితాబ్ తర్వాత అమీర్.. బాలీవుడ్ స్టార్లతో.. రజినీ మాస్టర్ ప్లాన్
Sai Pallavi: ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. వాళ్లికి సాయి పల్లవి సీరియస్ మెసేజ్
Manchu Manoj: నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
Pushpa 2: 6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్గయా ఇండియా నెం1 స్టార్..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

