దర్శన్ గ్యాంగ్ చంపేసిన రేణుకా స్వామి మళ్లీ పుట్టాడా ??
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య జరిగి సుమారు నాలుగు నెలలు గడిచింది. నటుడు దర్శన్, అతని గ్యాంగ్ రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా హతమార్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. రేణుకా స్వామి చనిపోయేనాటికి తన భార్య సహానా ఐదు నెలల గర్భంతో ఉంది. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఎస్! చిత్రదుర్గ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రేణుకా స్వామి భార్య సహానా డెలివరీ అయింది. దీంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అదే సమయంలో బిడ్డ పక్కన తండ్రి పక్కన లేకపోవడంతో సహానా కన్నీరుమున్నీరవుతోంది. ఇక దర్శన్ సన్నిహితురాలు పవిత్రకు రేణుకా స్వామి అసభ్యకర సందేశాలు పంపాడని అందుకే ఈ నటుడు అతనిని చంపాడని ఆరోపణలు ఉన్నాయి. రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి పట్టగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా హత్య చేశారని దర్శన్ గ్యాంగ్ పోలీసు విచారణలో నేరం కూడా ఒప్పుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఫ్యాన్స్కు NTR మెసేజ్ !! | ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

