బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.
దేశం కోసం నిరంతరం పోరాడే జవాన్లు రియల్ హీరోలని.. వారిని కలుసుకోవడం ఒక మధురమైన అనుభవం అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఆయన జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జావాన్లను కలిశారు.
దేశం కోసం నిరంతరం పోరాడే జవాన్లు రియల్ హీరోలని.. వారిని కలుసుకోవడం ఒక మధురమైన అనుభవం అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఆయన జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జావాన్లను కలిశారు.ఈ సందర్భంగా దేశంలో కోసం ప్రాణాలను ఆర్పించిన జవాన్ల స్మారక స్థూపంపై పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించారు.అనంతరం వారితో కలిసి జమ్మూ కాశ్మీర్లోని లోక్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం వారితో కలిసి వాలీబాల్ ఆడారు. జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్షేర్ చేశారు..“ఈరోజు దేశ సరిహద్దులలో మనల్ని రక్షిస్తున్న @bsf_india జవాన్లతో ఒక మర్చిపోలేని రోజును గడిపాను. ఇక్కడకి రావడం.. నిజమైన హీరోలను కలుసుకోవడం గౌరవప్రదమైన అనుభవం.. ఇప్పుడు నేను గర్వంగా ఫీలవుతున్నాను ” అని అక్షయ్ వ్యాఖ్యనించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం..మహేష్ బాబు తనయుడు గౌతమ్ రికార్డ్.:Mahesh Babu son Gautam video.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
