పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ

|

Apr 02, 2025 | 3:29 PM

పాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంలో ఒకటి. వీటిలో కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలకు బలాన్ని అందిస్తాయి. పిల్లల ఎదుగుదలలోనూ పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం కొన్ని ఆహారాలను పాలు తాగిన వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

పాలు తాగే ముందు లేదా తాగిన తర్వాత కొంత సమయం గడిపి మాత్రమే ఆమ్లతత్వం గల ఆహారాలను తీసుకోవడం మంచిది. చిప్స్, ఉప్పుతో కలిపిన గింజలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి ఉప్పు అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పు అధికంగా ఉన్న ఆహారం శరీరంలోని సోడియం స్థాయిని పెంచుతుంది. వెంటనే పాలు తాగితే సోడియం సమతుల్యత దెబ్బతిని రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రమాదం కలుగుతుంది. ఒక అధ్యయనంలో అధిక ఉప్పు తీసుకున్న తర్వాత పాలు తాగితే జీర్ణక్రియ మందగిస్తుందని గుర్తించారు. పాలలోని కాల్షియం, ఐరన్‌ను అడ్డుకోవడంతో రక్తహీనత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అనేమియా ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు

విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. వైరల్‌ అవుతున్న ఫోటో

ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ ప్రాణం పోసిన ‘ఏఐ’