Watch: ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్..!
ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం రేపింది. ఓ వైపు దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పాము రావడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

