Watch: ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్..!
ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం రేపింది. ఓ వైపు దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పాము రావడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

