Watch: ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్..!
ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం రేపింది. ఓ వైపు దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పాము రావడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఆదివారం సాయంత్రం సమయంలో దర్శనానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము కనిపించడంతో భక్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

