ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
కరోనా ఎఫెక్ట్తో అంతా ఆరోగ్యంపై శ్రద్ధ పెంచారు. అయితే ప్రతిదానికీ మందులుమీద ఆధారపడకుండా సహజసిద్ధంగా ప్రకృతినుంచి లభించే పండ్లు, కూరగాయలద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలు, గింజలు, ఖర్జూరాలు వీటన్నిటి ద్వారా మనశరీరానికి అవరసమైన విటమిన్లు, ప్రొటీన్స్ మొదలైనవన్నీ లభిస్తాయి.
అందుకే ప్రతిరోజూ ఆహారంలో వాటిని చేర్చుకోవడం మంచిదంటున్నారు. చాలామందికి రాత్రి పడుకునేముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటివారు పాలలో చక్కెర బదులు ఖర్జూరాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు. ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలు, ఖర్జూరం కలిపి తీసుకుంటే చలినుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రిపూట ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో శక్తిని కాపాడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

