ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
కరోనా ఎఫెక్ట్తో అంతా ఆరోగ్యంపై శ్రద్ధ పెంచారు. అయితే ప్రతిదానికీ మందులుమీద ఆధారపడకుండా సహజసిద్ధంగా ప్రకృతినుంచి లభించే పండ్లు, కూరగాయలద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలు, గింజలు, ఖర్జూరాలు వీటన్నిటి ద్వారా మనశరీరానికి అవరసమైన విటమిన్లు, ప్రొటీన్స్ మొదలైనవన్నీ లభిస్తాయి.
అందుకే ప్రతిరోజూ ఆహారంలో వాటిని చేర్చుకోవడం మంచిదంటున్నారు. చాలామందికి రాత్రి పడుకునేముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటివారు పాలలో చక్కెర బదులు ఖర్జూరాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు. ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలు, ఖర్జూరం కలిపి తీసుకుంటే చలినుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాత్రిపూట ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో శక్తిని కాపాడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

