Watch: వినాయక నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా.. షాకింగ్ వీడియో వైరల్
ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలోని వెర్సోవాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అంధేరీ ఛా రాజా నిమజ్జనం సందర్భంగా సముద్రంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

