Watch: వినాయక నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా.. షాకింగ్ వీడియో వైరల్
ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలోని వెర్సోవాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అంధేరీ ఛా రాజా నిమజ్జనం సందర్భంగా సముద్రంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

