Watch: వినాయక నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా.. షాకింగ్ వీడియో వైరల్
ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలోని వెర్సోవాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అంధేరీ ఛా రాజా నిమజ్జనం సందర్భంగా సముద్రంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో వినాయకుడితో పాటు చాలా మంది నీటిలో పడిపోయారు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకి చేరినట్లు సమాచారం. స్థానికులు పడవల సాయంతో కొంతమందిని కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

