AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: అసదుద్దీన్ ఓవైసీ

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ది మరింతగా మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్ర అభివృద్దిని అంతా చూస్తున్నారు.

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం: అసదుద్దీన్ ఓవైసీ
Mp Asaduddin Owaisi
Ravi Kiran
|

Updated on: Nov 23, 2023 | 6:53 PM

Share

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ది మరింతగా మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్ర అభివృద్దిని అంతా చూస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ నిధులతో రోడ్ల విస్తరణ, నాలాల అభివృద్ధి, ప్రతీ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు.. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు.. ఇలా ఒకటేమిటి అందరికీ అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందని చెప్పారు ఓవైసీ. తాము హిందువులకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు రూ. 2,200 కోట్ల బడ్జెట్‌ కేటాయించిందని.. ఆర్టికల్ 15 ప్రకారమే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్బరుద్దీన్ సభలో 5 నిమిషాల ముందే పోలీసులు ఒత్తిడి చేశారని.. సమయం దాటాక ప్రచారం చేస్తే కేసులు పెట్టమన్నామని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆ ఇన్‌స్పెక్టర్ ప్రవర్తనపై తమ దగ్గర వీడియోలున్నాయని తెలిపారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం