AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విగ్రహాల రాజధానిగా అమరావతి: ప్రముఖ నేతల భారీ విగ్రహాల ఏర్పాటు

విగ్రహాల రాజధానిగా అమరావతి: ప్రముఖ నేతల భారీ విగ్రహాల ఏర్పాటు

Phani CH
|

Updated on: Dec 23, 2025 | 4:14 PM

Share

అమరావతిని విగ్రహాల రాజధానిగా మార్చేందుకు అధికార కూటమి పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎన్.టి.ఆర్, పొట్టి శ్రీరాములు వంటి ప్రముఖ నేతల భారీ విగ్రహాల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం చేయనున్నారు. పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విగ్రహాల రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. అధికార కూటమిలోని పార్టీలు తమ నాయకులను గౌరవించుకుంటూ భారీ విగ్రహాలను ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే అటల్, మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వాజ్‌పేయీ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా, అమరావతిలోని వెంకటపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు సమీపంలో ఒక భారీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పనుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 25న జరగనుందని, కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్

సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా

మారుతున్న ప్రమోషన్‌ ట్రెండ్‌… మాయ చేస్తున్న ఏఐ

Allu Arjun: అల్లు అర్జున్‌ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?