టాప్ 10 న్యూస్ @ 9 AM
1. అయోధ్య వివాదం: 1528-2019 కీలక ఘట్టాలు ఇవే..! దాదాపు 15 శతాబ్దాల.. సుధీర్ఘం కాలంపాటు నుంచి నానున్నతోన్న.. అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య’ తీర్పు. 2.27 ఎకరాల భూమి తమదంటే.. Read More 2. అలెర్ట్: నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. 3. ఇసుక కొరతకు ఏపీ సర్కార్ చెక్..ఎలాగంటే..? […]
1. అయోధ్య వివాదం: 1528-2019 కీలక ఘట్టాలు ఇవే..!
దాదాపు 15 శతాబ్దాల.. సుధీర్ఘం కాలంపాటు నుంచి నానున్నతోన్న.. అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య’ తీర్పు. 2.27 ఎకరాల భూమి తమదంటే.. Read More
2. అలెర్ట్: నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు..
3. ఇసుక కొరతకు ఏపీ సర్కార్ చెక్..ఎలాగంటే..?
గత కొన్ని రోజులుగా ఏపీలో ఇసుక పాలిటిక్స్ నడుస్తున్నాడు. ప్రభుత్వం ఇసుకను సరఫరా చేయడంలో విఫలమయ్యిందని..అందుకే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహ్యలు.. Read More
4. అయోధ్య తీర్పు: చేయకూడనివి ఏంటంటే..?
వివాదస్పద అయోధ్య రామజన్మభూమిపై మరికొన్ని గంటల్లో సుప్రీం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐదుగురు.. Read More
5. లైవ్ అప్డేట్స్: నేడే అయోధ్య ఫైనల్ జడ్జిమెంట్..!
అయోధ్య రామజన్మభూమిపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఉదయం 10.30గంటలకు తుది.. Read More
6. అయోధ్య తీర్పు చెప్పబోయే న్యాయమూర్తులు వీరే..!
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం.. Read More
7. అయోధ్య కేసు: అసలు వివాదం ఏంటి..?
రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి.. మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది. ఆ ఉదంతం తర్వాత ఆ భూమి.. Read More
8. అయోధ్య తీర్పుపై దేశ ప్రజలకు మోదీ అభ్యర్థన..
‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీ విజయం కాదు. అలా అని ఎవరికీ ఓటమి కూడా కాదు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత.. Read More
9. అయోధ్య తీర్పు: హద్దు మీరితే అంతే ..
వివాదస్పద అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి .. Read More
10. యూపీ: స్కూళ్లకు సెలవులు.. కేబినెట్ అత్యవసర భేటీ
యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు వెలువరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం.. Read More