AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్గొండలో నాటు బాంబుల కలకలం, 20 ఇళ్లు ధ్వంసం

నాటు బాంబుల దాడితో నల్లగొండ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుమలగిరి మండలం నాయకుని తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు నాటు బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకోవడంతో తండాలో దాదాపు 20 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉంది. కొన్ని రోజులుగా రగులుతున్న రాజకీయ కక్షలే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది.

నల్గొండలో నాటు బాంబుల కలకలం, 20 ఇళ్లు ధ్వంసం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2019 | 4:52 PM

Share

నాటు బాంబుల దాడితో నల్లగొండ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుమలగిరి మండలం నాయకుని తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు నాటు బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకోవడంతో తండాలో దాదాపు 20 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉంది. కొన్ని రోజులుగా రగులుతున్న రాజకీయ కక్షలే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది.