Governor Tamilisai Soundararajan కీలక అంశాలపై మీడియాతో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై..
రాష్ట్రంలో తన పర్యటనల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై స్పందించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నిరాకరించారు. ప్రోటోకాల్ వివాదంపై చెప్పాల్సిన చోట తాను చెప్పానని.. ఇప్పుడు తాను బహిరంగంగా మాట్లాడబోనని పేర్కొన్నారు. తాజాగా ఆమె ప్రెస్మీట్లో మాట్లాడుతున్నారు
మరిన్ని ఇక్కడ చదవండి :
CM KCR on Paddy: యాసంగి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం.. డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమః సీఎం కేసీఆర్
Gold News: సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు .. దేశంలో బంగారాన్ని ఎక్కువగా కొంటోంది వారే..
Latest Videos
Latest News