గవర్నర్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ

| Edited By:

Mar 23, 2019 | 9:09 AM

ఈరోజు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌‌ను కలవనున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4 గంటలకు గరవ్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు.

గవర్నర్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ
Follow us on

ఈరోజు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌‌ను కలవనున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4 గంటలకు గరవ్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్నారు కాంగ్రెస్ నేతలు.