
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉ.11గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పీఎస్లో విచారించ ఉంటుందని.. సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్కు 160 CRPC కింద నంది నగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.