Hyderabad: న్యూబోయిన్పల్లిలో షాకింగ్ ఘటన.. ఎలక్ట్రిక్ బైక్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మరో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సేమ్ సీన్ రిపీట్. ఎలక్ట్రిక్ బైక్లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్లోని న్యూబోయిన్పల్లిలో జరిగిందీ ఘటన. ఓం రెసిడెన్సీలో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్లోంచి పొగలు వచ్చాయి. మంట రాజుకుంది. దీన్ని గమనించి అపార్ట్మెంట్ వాసులు వాటిని ఆర్పేశారు. ఎలక్ట్రిక్ బైక్లో మంటలు రావడం తరచూ జనాలను భయపెడుతున్నాయి. చాలాచోట్ల రన్నింగ్లో ఉండగా మంటలు అంటుకోగా… బ్యాటరీ చార్జింగ్ పెట్టినప్పుడు ఏకంగా పేలిపోయిన ఘటనలూ జరిగాయి. అయితే.. ఎలక్ట్రిక్ బైక్ను పార్క్ చేసి ఉన్నప్పుడు పొగ, మంటలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Published on: Oct 14, 2022 02:03 PM
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

