కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు..!
హైదరాబాద్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన తనిఖీల్లో విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన నగదు దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసు తాలూకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులను కొండా గదిలో బంధించి చిత్రహింసలకు గురించి చేశారని ఖాకీలు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసుల ఇచ్చిన ఫిర్యాదుతో కొండాపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన తనిఖీల్లో విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన నగదు దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసు తాలూకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులను కొండా గదిలో బంధించి చిత్రహింసలకు గురించి చేశారని ఖాకీలు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసుల ఇచ్చిన ఫిర్యాదుతో కొండాపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.