KCR: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డను నిర్లక్ష్యం చేసింది : కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి రైతులకు తక్షణ సాయం అందించడంలో విఫలమైతే తాను, 50 వేల మంది రైతులు మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి రైతులకు తక్షణ సాయం అందించడంలో విఫలమైతే తాను, 50 వేల మంది రైతులు మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బ్యారేజీ మరమ్మతులను నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా భారీగా పంట నష్టం వాటిల్లిందని ఆరోపించారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల రైతులు ఆందోళనకు దిగుతారని, ఇది రైతుల్లో బాధలకు, ఆత్మహత్యలకు దారితీస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.
Published on: Apr 05, 2024 09:34 PM
Follow Us
వైరల్ వీడియోలు
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
