KCR: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డను నిర్లక్ష్యం చేసింది : కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి రైతులకు తక్షణ సాయం అందించడంలో విఫలమైతే తాను, 50 వేల మంది రైతులు మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి రైతులకు తక్షణ సాయం అందించడంలో విఫలమైతే తాను, 50 వేల మంది రైతులు మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బ్యారేజీ మరమ్మతులను నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా భారీగా పంట నష్టం వాటిల్లిందని ఆరోపించారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల రైతులు ఆందోళనకు దిగుతారని, ఇది రైతుల్లో బాధలకు, ఆత్మహత్యలకు దారితీస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.
Published on: Apr 05, 2024 09:34 PM
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
