KCR: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డను నిర్లక్ష్యం చేసింది : కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి రైతులకు తక్షణ సాయం అందించడంలో విఫలమైతే తాను, 50 వేల మంది రైతులు మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి రైతులకు తక్షణ సాయం అందించడంలో విఫలమైతే తాను, 50 వేల మంది రైతులు మేడిగడ్డ వరకు పాదయాత్ర చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బ్యారేజీ మరమ్మతులను నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా భారీగా పంట నష్టం వాటిల్లిందని ఆరోపించారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల రైతులు ఆందోళనకు దిగుతారని, ఇది రైతుల్లో బాధలకు, ఆత్మహత్యలకు దారితీస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.
Published on: Apr 05, 2024 09:34 PM
వైరల్ వీడియోలు
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి
