Telangana: తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతోన్న కరెంట్ యుద్ధం
తెలంగాణలో కరెంట్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అజెండాగా కూడా మారుతోంది. తమ బండారం బయటపడుతుందని లాగ్ బుక్లను ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతో పాటు ముక్కు నేలకు రాయాలంటూ రైతులతో తీర్మానం చేయిస్తోంది అధికారపార్టీ.
తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ మంటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కామెంట్స్తో మొదలైన వ్యవహారం.. ప్రస్తుతం సవాళ్లు, ప్రతిసవాళ్లతో మాంచి జోరు మీద ఉంది. అగ్ర నేతలు మాటలు, తూటాలు పేల్చుతున్నారు. మరికొందరు అయితే యాక్షన్లోకి దిగి.. ఏకంగా సబ్ స్టేషన్లకు ఫీల్డ్ విజిట్ అంటూ వెళ్తున్నారు.
వైరల్ వీడియోలు
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్ఫ్లూయెన్సర్
ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..
ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం
బాబోయ్ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి

