Telangana: తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతోన్న కరెంట్ యుద్ధం
తెలంగాణలో కరెంట్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అజెండాగా కూడా మారుతోంది. తమ బండారం బయటపడుతుందని లాగ్ బుక్లను ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతో పాటు ముక్కు నేలకు రాయాలంటూ రైతులతో తీర్మానం చేయిస్తోంది అధికారపార్టీ.
తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ మంటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కామెంట్స్తో మొదలైన వ్యవహారం.. ప్రస్తుతం సవాళ్లు, ప్రతిసవాళ్లతో మాంచి జోరు మీద ఉంది. అగ్ర నేతలు మాటలు, తూటాలు పేల్చుతున్నారు. మరికొందరు అయితే యాక్షన్లోకి దిగి.. ఏకంగా సబ్ స్టేషన్లకు ఫీల్డ్ విజిట్ అంటూ వెళ్తున్నారు.
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

