Telangana: తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతోన్న కరెంట్ యుద్ధం
తెలంగాణలో కరెంట్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అజెండాగా కూడా మారుతోంది. తమ బండారం బయటపడుతుందని లాగ్ బుక్లను ప్రభుత్వం దాచిపెడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతో పాటు ముక్కు నేలకు రాయాలంటూ రైతులతో తీర్మానం చేయిస్తోంది అధికారపార్టీ.
తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ మంటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కామెంట్స్తో మొదలైన వ్యవహారం.. ప్రస్తుతం సవాళ్లు, ప్రతిసవాళ్లతో మాంచి జోరు మీద ఉంది. అగ్ర నేతలు మాటలు, తూటాలు పేల్చుతున్నారు. మరికొందరు అయితే యాక్షన్లోకి దిగి.. ఏకంగా సబ్ స్టేషన్లకు ఫీల్డ్ విజిట్ అంటూ వెళ్తున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

