AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: టైగా ముగిసిన చివరి టీ20ఐ.. 1-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా..

కివీస్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే అత్యధిక ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.

IND vs NZ: టైగా ముగిసిన చివరి టీ20ఐ.. 1-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా..
Ind Vs Nz 3rd T20i Tie
Venkata Chari
|

Updated on: Nov 22, 2022 | 4:24 PM

Share

టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో మ్యాచ్ నేపియర్ వేదికగా జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక మూడు టీ20ఐల సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది. ముందుగా ఈ మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీస్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే అత్యధిక ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేశాడు. అదే సమయంలో గ్లెన్ ఫిలిప్స్ 54 పరుగులు చేశాడు. టీమిండియా తరపున అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌ తలో 4 వికెట్లు తీశారు. న్యూజిలాండ్ చివరి 7 వికెట్లు 14 పరుగులకే పడిపోయాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. అప్పుడు వర్షం మొదలైంది. దీని తర్వాత ఒక్క బంతి కూడా ఆడలేకపోవడంతో మూడో టీ20 టైగా ప్రకటించారు. దీంతో 1-0తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మూడో టీ20లోనూ ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఇషాన్ 10 పరుగులు, పంత్ 11 పరుగులు చేసి శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ మూడో టీ20లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. 10 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

రెండు జట్ల ప్లేయింగ్ XI…

భారత్: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (WK), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..