IPL 2025: ఆర్సీబీ ఓటమితో మారిన లెక్కలు.. టాప్లోకి దూసుకొచ్చిన వేరే టీమ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో 14 మ్యాచ్లు పూర్తయ్యాయి. పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్లలో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలో ఉండగా, ఆర్సీబీ గుజరాత్ చేతిలో ఓడిపోయి మూడవ స్థానానికి దిగజారింది. మరిన్ని జట్ల పాయింట్లు, నెట్ రన్ రేటు వివరాలు ఈ ఆర్టికల్లో ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
