Indian cricketers : టీమిండియా క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ .. ఆందోళనలో అభిమానులు

|

Feb 03, 2022 | 5:53 AM

కరోనా మహమ్మారి రోజు అర్జుకు విజృంభిస్తుంది, ఇప్పటికే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి.

Indian cricketers : టీమిండియా క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ .. ఆందోళనలో అభిమానులు
Cicket
Follow us on

Indian cricketers : కరోనా మహమ్మారి రోజు అర్జుకు విజృంభిస్తుంది, ఇప్పటికే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి. తాజాగా భారత క్రికెటర్స్ పై కరోనా మహమ్మరి పంజా విసిరింది. వెస్టిండీస్ పర్యటనకు ముందే భారత జట్టులో కరోనా కలకలం రేగింది. పలువురు ఇండియన్ క్రికెటర్స్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 8 మందికి వైరస్ సోకగా అందులో ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లు ఉన్నారని స్టార్ స్పోర్ట్స్ అనే సంస్థ తెలిపింది. క్రికెటర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కు కూడా పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. BCCI తాజా పరిస్థితిని పరిశీలిస్తోందని చెప్పింది. మరో వైపు ఈ నెల 6 నుంచి సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు‌.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..

Shahrukh Khan: ఈ మ్యాచ్‌ ఫినిషర్ అంటే షారుక్‌కి ఆరాధ్య దైవం.. టీమిండియా జెర్సీ ధరించడానికి రెడీ..

IND vs WI: అతను గొప్ప ప్రతిభా వంతుడు.. కానీ అతడితో ద్రవిడ్ కూర్చోని మాట్లాడాలి..