Team India: ఆసియా కప్ గెలిచినా భారత్కు ప్రైజ్మనీ రాదు.. కారణం ఏంటంటే?
Asia Cup Prize Money: ఆసియా కప్ 2025 టీ20 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. భారత్ జట్టు సెప్టెంబర్ 10 నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది. ఈసారి ఛాంపియన్ జట్టుకు అదనంగా రూ. 1 కోటి ప్రైజ్ మనీ లభిస్తుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
