AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: పృథ్వీ షాకు మరో షాకింగ్ న్యూస్.. నోటీసులిచ్చిన హైకోర్ట్.. కారణం ఏంటంటే?

ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. సప్నా గిల్ కేసులో పృథ్వీకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Venkata Chari
|

Updated on: Apr 13, 2023 | 8:49 PM

Share
ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. సప్నా గిల్ కేసులో పృథ్వీకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. సప్నా గిల్ కేసులో పృథ్వీకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

1 / 5
ఫిబ్రవరిలో క్రికెటర్ పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య సెల్ఫీ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సప్నా గిల్‌ బేస్‌బాల్‌తో తనపై దాడి చేసిందంటూ పృథ్వీ ఆరోపించాడు. ఆరోపణల తర్వాత సప్నా, ఆమె స్నేహితుడిని అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత, సప్నా పృథ్వీపై మారణాయుధంతో దాడి చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.

ఫిబ్రవరిలో క్రికెటర్ పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య సెల్ఫీ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సప్నా గిల్‌ బేస్‌బాల్‌తో తనపై దాడి చేసిందంటూ పృథ్వీ ఆరోపించాడు. ఆరోపణల తర్వాత సప్నా, ఆమె స్నేహితుడిని అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత, సప్నా పృథ్వీపై మారణాయుధంతో దాడి చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.

2 / 5
అనంతరం షాపై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సమయంలో సప్నా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సప్నా దరఖాస్తుపై పృథ్వీ షా, ఆమె స్నేహితుడు, కొంతమంది పోలీసు అధికారులతో సహా 11 మందికి నోటీసులు జారీ చేసింది.

అనంతరం షాపై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సమయంలో సప్నా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సప్నా దరఖాస్తుపై పృథ్వీ షా, ఆమె స్నేహితుడు, కొంతమంది పోలీసు అధికారులతో సహా 11 మందికి నోటీసులు జారీ చేసింది.

3 / 5
ఫిబ్రవరిలో షా తన స్నేహితులతో కలిసి ముంబైలోని ఓ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ సప్నా, ఆమె స్నేహితుల్లో ఒకరు సెల్ఫీ కోసం పృథ్వీని పదే పదే అభ్యర్థించారు. దీనిపై షా హోటల్ మేనేజర్‌కి ఫిర్యాదు చేయగా, సప్నా, ఆమె స్నేహితుడిని హోటల్ నుంచి బయటకు పంపారు. దీంతో కోపోద్రిక్తుడైన సప్న, హోటల్ నుంచి బయలుదేరిన వెంటనే పృథ్వీ కారును వెంబడించి, రోడ్డుపై గొడవ చేసి దాడికి ప్రయత్నించింది.

ఫిబ్రవరిలో షా తన స్నేహితులతో కలిసి ముంబైలోని ఓ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ సప్నా, ఆమె స్నేహితుల్లో ఒకరు సెల్ఫీ కోసం పృథ్వీని పదే పదే అభ్యర్థించారు. దీనిపై షా హోటల్ మేనేజర్‌కి ఫిర్యాదు చేయగా, సప్నా, ఆమె స్నేహితుడిని హోటల్ నుంచి బయటకు పంపారు. దీంతో కోపోద్రిక్తుడైన సప్న, హోటల్ నుంచి బయలుదేరిన వెంటనే పృథ్వీ కారును వెంబడించి, రోడ్డుపై గొడవ చేసి దాడికి ప్రయత్నించింది.

4 / 5
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7, 0, 15 పరుగులు చేశాడు. అలాగే ఢిల్లీ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7, 0, 15 పరుగులు చేశాడు. అలాగే ఢిల్లీ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

5 / 5
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!