IPL 2023: పృథ్వీ షాకు మరో షాకింగ్ న్యూస్.. నోటీసులిచ్చిన హైకోర్ట్.. కారణం ఏంటంటే?
ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. సప్నా గిల్ కేసులో పృథ్వీకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
