AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో వ్యహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్ 24 సంస్థ వెల్లడించింది. దీనితో ధోని ఆ సంస్థలో కొంతమేరకు వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నాడు. కార్స్ 24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. సృజనాత్మక, నవ కల్పనలు […]

ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 14, 2019 | 9:38 AM

Share

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో వ్యహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్ 24 సంస్థ వెల్లడించింది. దీనితో ధోని ఆ సంస్థలో కొంతమేరకు వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నాడు.

కార్స్ 24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. సృజనాత్మక, నవ కల్పనలు చేసే కొత్తతరం సంస్థల్లో కార్స్ 24 కూడా ఒకటని.. భారీ లక్ష్యాల్ని చేరుకొనేందుకు వారికి నా వంతు సహాయం చేస్తానని ధోని పేర్కొన్నాడు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం