పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలోనే మొదటి కేసు!

కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. ఇప్పటికే చైనా వ్యాప్తంగా మూడు వేల మంది మరణించారు. ఇప్పుడు 'రుగోస్ వైరస్' అనే కొత్త వైరస్ పండ్ల తోటలను నాశనం చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన దేశంలో మొదటి కరోనా కేసును..

పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలోనే మొదటి కేసు!
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2020 | 3:33 PM

Rugose Virus: కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. ఇప్పటికే చైనా వ్యాప్తంగా మూడు వేల మంది మరణించారు. ఇప్పుడు ‘రుగోస్ వైరస్’ అనే కొత్త వైరస్ పండ్ల తోటలను నాశనం చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన దేశంలో మొదటి కరోనా కేసును కనుగొన్నది కేరళలోనే.. ఇప్పుడు ఈ రుగోస్ వైరస్‌ని కనుగొంది కూడా కేరళలోనే.

రుగోస్ వైరస్ అత్యంత డేంజరస్‌‌గా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది తెల్లదోమ వల్ల సోకుతుందట. ఈ తెల్లదోమలు మొక్కలోని, చెట్లలోని రసాన్ని పీల్చివేస్తుంది. ఫలితంగా చెట్లు ఎండుపోయి, కొమ్మలు రాలడం ప్రారంభమవుతుంది. దీంతో ఈ ఎఫెక్ట్ కాస్తా దిగుబడిపై పడుతోంది. కాగా ఈ వైరస్ పేరిట ఏపీలో మొదటి కేసు నమోదయ్యింది. ఈ రుగోస్ వైరస్‌ని మొదట తూర్పుగోదావరి జిల్లాలోని కడియంలో కొబ్బరి చెట్లపై గుర్తించారు. అలాగే ఇప్పుడు ఈ వైరస్ ఏపీలోని వైజాగ్, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో స్వైర విహారం చేస్తోంది.

అరటి, జామ, సీతాఫలం పండ్ల తోటలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. దీంతో రైతులు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అలాగే భాగంగా సపోర్టు ఇసారియా ఫంగస్‌ను ఉచితంగా రైతులకు ఇస్తున్నారు. ఈ మందుతో వైరస్‌ని కట్టడి చేయవచ్చని, అయినా రైతులు పండ్ల తోటల పట్ల జాగ్రత వహించాలని చెబుతున్నారు. అలాగే తోటల్లో ఎలాంటి మార్పులు వచ్చినా.. స్థానిక అధికారులకు తెలపాలని శాస్త్రవేత్తలు సూచించారు.

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!