AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులు వీరే!

జనసేన పార్టీ బలోపేతం దిశగా ముందడుగులు వేస్తోంది. తాజాగా ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు , మరో ఐదుగురు అధికార ప్రతినిధులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులు: మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బొలిశెట్టి సత్య టి.శివశంకర్ స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులు: పోతిన వెంకట మహేష్ మనుక్రాంత్ రెడ్డి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) పి.గౌతమ్ కుమార్ కూనంపూడి శ్రీనివాస్‌ అధికార ప్రతినిధుల్లో కూనంపూడి మినహా మిగిలిన నలుగురు గత అసెంబ్లీ […]

జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులు వీరే!
Ram Naramaneni
|

Updated on: Sep 14, 2019 | 4:33 AM

Share

జనసేన పార్టీ బలోపేతం దిశగా ముందడుగులు వేస్తోంది. తాజాగా ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు , మరో ఐదుగురు అధికార ప్రతినిధులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నియమించారు.

ప్రధాన అధికార ప్రతినిధులు:

మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్

బొలిశెట్టి సత్య

టి.శివశంకర్

స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులు:

పోతిన వెంకట మహేష్

మనుక్రాంత్ రెడ్డి

అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)

పి.గౌతమ్ కుమార్

కూనంపూడి శ్రీనివాస్‌

అధికార ప్రతినిధుల్లో కూనంపూడి మినహా మిగిలిన నలుగురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేశారు. కొత్తగా నియమితులైన అధికార ప్రతినిధులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన నూతన ప్రధాన ప్రతినిధులను ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలతో సమావేశమైన పవన్… శ్రేణులంతా ఒకే మాటపై నిలబడాలని, భిన్నాబిప్రాయాలు రాకూడదని దిశానిర్దేశం చేశారు.