AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రండి బాబూ రండి.. పొత్తుకు రెడీ : నవీన్ పట్నాయక్

భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏదైనా రాజకీయ పార్టీ లేదా కూటమితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. తాము పొత్తు కుదుర్చుకోవాలంటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి మద్దతు తెలుపుతున్నా.. ఒడిషా ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటామని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరమే దీనిపై స్పందిస్తామన్నారు.

రండి బాబూ రండి.. పొత్తుకు రెడీ : నవీన్ పట్నాయక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 12:31 PM

Share

భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏదైనా రాజకీయ పార్టీ లేదా కూటమితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. తాము పొత్తు కుదుర్చుకోవాలంటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి మద్దతు తెలుపుతున్నా.. ఒడిషా ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటామని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల అనంతరమే దీనిపై స్పందిస్తామన్నారు.