AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికేనా ఈ భేటీ..!

ఎన్డీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. దాదాపు గంటపాటు ఈ ఇద్దరి నేతల సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. కాగా.. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో వెళ్లనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు మాయావతి, అఖిలేష్‌తో […]

ఎన్టీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికేనా ఈ భేటీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 18, 2019 | 1:25 PM

Share

ఎన్డీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. దాదాపు గంటపాటు ఈ ఇద్దరి నేతల సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. కాగా.. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో వెళ్లనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు మాయావతి, అఖిలేష్‌తో సమావేశమవుతారు.