టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తేనీటి విందు.. చిత్రాలు…
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను శనివారం రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు.
Most Read Stories