Yadadri Temple: యాదాద్రి వెళ్లే భక్తులకు శుభవార్త.. టెంపుల్ సిటీగా మారుతోన్న పుణ్యక్షేత్రం.. ఫోటోలు ఇవిగో..
Yadadri: తెలంగాణ ప్రజల ఇలవేల్పు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల కోసం విలాసవంతమైన విల్లాలు, కాటేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత భక్తుల తాకిడి పెరగడంతో పాటు స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో దేశానికి వన్నె తెచ్చేలా, ఆధ్యాత్మిక శోభనిచ్చేలా భక్తులకు అధునాతన సంప్రదాయ హంగులతో విలాసవంతమైన కాటేజీ, విల్లాల నిర్మాణానికి వైటిడిఏ ప్లాన్ చేస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
