Viral News: శాకాహార హోటల్ లో ఫుడ్ ఆర్డర్.. బీట్ రూట్ ఫ్రై లో ఎలుక తల.. షాక్ తిన్న అతిథులు.. ఎక్కడంటే?

ఇటీవల తరచుగా రెస్టారెంట్లలో ఆర్డర్ చేస్తోన్న ఆహారంలో బొద్దింకలు, బల్లులు, ఇతర కీటకాలు కనిపించడం సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా బీట్ రూట్ ఫ్రైలో ఎలుక తల కనిపించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన అరణిలోని ప్రముఖ శాఖాహారం రెస్టారెంట్‌లో ఫుడ్ లో ఎలుక తల కనిపించింది.

|

Updated on: Sep 12, 2022 | 4:45 PM

 తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పాత బస్టాండ్ సమీపంలోని బాలాజీ భవన్ వద్ద శాఖాహార రెస్టారెంట్ లో నగర్‌లో నివాసం ఉంటున్న మురళి సంతాప సభ కోసం ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఈ సందర్భంలో అతని బంధువు నిన్న మరణించడంతో, కుటుంబ సభ్యులు మృతుడి చిత్రపటానికి పూజ కార్యక్రమం నిర్వహించారు.

తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పాత బస్టాండ్ సమీపంలోని బాలాజీ భవన్ వద్ద శాఖాహార రెస్టారెంట్ లో నగర్‌లో నివాసం ఉంటున్న మురళి సంతాప సభ కోసం ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఈ సందర్భంలో అతని బంధువు నిన్న మరణించడంతో, కుటుంబ సభ్యులు మృతుడి చిత్రపటానికి పూజ కార్యక్రమం నిర్వహించారు.

1 / 6
 ఈ సందర్భంగా అరణిలోని బాలాజీ భవన్ వెజిటేరియన్ రెస్టారెంట్ నుంచి 35 భోజనాలు కూడా కొనుగోలు చేశారు. బంధువులు భోజనం చేస్తుండగా బీట్‌రూట్ ఫ్రైలో చనిపోయిన ఎలుక తల కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

ఈ సందర్భంగా అరణిలోని బాలాజీ భవన్ వెజిటేరియన్ రెస్టారెంట్ నుంచి 35 భోజనాలు కూడా కొనుగోలు చేశారు. బంధువులు భోజనం చేస్తుండగా బీట్‌రూట్ ఫ్రైలో చనిపోయిన ఎలుక తల కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

2 / 6
 దీంతో హోటల్ యజమానికి సమాచారం అందించారు. కానీ హోటల్ యాజమాన్యం స్పందించలేదు. సకాలంలో కస్టమర్ ఇంటికి  రాకపోవడంతో..మురళి ఇంటి సభ్యులు వడ్డించిన ఆహారాన్ని పరిశీలించారు. 

 బీట్ రూట్ ఫ్రై లో ఎలుక తల కనిపించడంతో కోపోద్రిక్తులైన స్థానిక కౌన్సిలర్ కె.వినాయకం ఆధ్వర్యంలో మురళీ బంధువులు ఎలుక తలల వేపుళ్లతో రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ హోటల్ సిబ్బందిని చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు.

దీంతో హోటల్ యజమానికి సమాచారం అందించారు. కానీ హోటల్ యాజమాన్యం స్పందించలేదు. సకాలంలో కస్టమర్ ఇంటికి రాకపోవడంతో..మురళి ఇంటి సభ్యులు వడ్డించిన ఆహారాన్ని పరిశీలించారు. బీట్ రూట్ ఫ్రై లో ఎలుక తల కనిపించడంతో కోపోద్రిక్తులైన స్థానిక కౌన్సిలర్ కె.వినాయకం ఆధ్వర్యంలో మురళీ బంధువులు ఎలుక తలల వేపుళ్లతో రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ హోటల్ సిబ్బందిని చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు.

3 / 6
 అనంతరం హోటల్ బయట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఆరణి నగర పోలీసులు ధర్నా చేస్తున్న వారిని శాంతపరిచారు. పోలీస్ స్టేషన్‌కు బాధితులను తరలించి చర్చలు జరిపారు.

అనంతరం హోటల్ బయట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఆరణి నగర పోలీసులు ధర్నా చేస్తున్న వారిని శాంతపరిచారు. పోలీస్ స్టేషన్‌కు బాధితులను తరలించి చర్చలు జరిపారు.

4 / 6
 దీంతో బాధితులు  ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్‌ శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలు చేశారు.

దీంతో బాధితులు ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్‌ శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలు చేశారు.

5 / 6
 ఆరణిలోని ప్రైవేట్ రెస్టారెంట్లలో భోజనం చేసిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఆహార భద్రత శాఖ సీరియస్ గా విచారణ చేపట్టినప్పుడే నిజానిజాలు తెలుస్తాయని బాధితులు తెలిపారు. .

ఆరణిలోని ప్రైవేట్ రెస్టారెంట్లలో భోజనం చేసిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఆహార భద్రత శాఖ సీరియస్ గా విచారణ చేపట్టినప్పుడే నిజానిజాలు తెలుస్తాయని బాధితులు తెలిపారు. .

6 / 6
Follow us